జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం చివరి దశలో నిలిచిపోయింది. సుమారు ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పోతారం పంప్ హౌస్ నిర్మాణ పనులను ఇటీవలే అధికారులు ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో భూసేకరణ పనులు పూర్తికాకపోవడంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూసిన సాగునీటి కల నెరవేరడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు . అధికారులు స్పందించి పంపు హౌస్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం అందించి పనులు పూర్తి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
#JaiKisanEtv
#EtvJaiKisan
#JaiKisan
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel http://bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : https://goo.gl/1ySn5s