#Raitunestham #Soapberriesfarming
నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన లోకసాని పద్మారెడ్డి... కుంకుడు సాగు చేస్తున్నారు. కుంకుడు తోట పెట్టడమేంటని నాడు చాలా మంది నవ్వారని.. కానీ ఇప్పుడీ తోట ద్వారా అందుతోన్న ఆదాయం చూసి ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. కేవలం రూ. 2 వేల నిర్వహణ ఖర్చుతో ఏటా రూ. 5 నుంచి 7 లక్షల వరకు ఆదాయం అందుకోవచ్చని వివరించారు.
కుంకుడు సాగు, నీటి యాజమాన్యం, పంట మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం పద్మారెడ్డి గారిని 99481 11931 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture http://www.rythunestham.in/...
☛ Follow us on / rytunestham. .
☛ Follow us on / rytunestham