Rock YouTube channel with real views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

శ్రీకృష్ణుడు అడిగిన ప్రశ్నలకు మార్కండేయ మహర్షి చెప్పిన సమాధానాలు chaganti about markandeya maharshi

Follow
Sri Guru Bhakthi Pravachanalu

కాలధర్మాలు అంటే ఏమిటి ?
శ్రీకృష్ణుడు అడిగిన ప్రశ్నలకు మార్కండేయ మహర్షి చెప్పిన సమాధానాలు వింటే మన జీవితంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్లే.
chaganti speech about markandeya maharshi
Please ... Share చేసి Like కొట్టి తప్పకుండా SUBSCRIBE చేయండీ!! చేయించండీ!!

#chaganti #latest #speeches #chagantispeeches
#chagantikoteswararaospeeches​ #chagantipravachanalu​ #chagantikoteswararaospeecheslatest​ #chaganti​ koteswararaopravachanamlatest2021 #srichaganti​ #chagantikoteswararao​ #srichagantikoteswararaospeeches​ #srichagantikoteswararaopravachanam
#chagantispeechaboutmarkandeyamaharshi #chagantispeechaboutsiva
chaganti speech about siva,
pravachanam chaganti koteswara rao speeches best chaganti koteswara rao pravachanam latest Srimad Ramayanam, Srimad Bhagavatham, Soundaryalahari, Lalithasahasranama strotram etc., chaganti koteswararao speeches his discourses are widely followed and are telecast over television channels such as Bhakti TV and TTD and is quite popular among the Telugu speaking people all over the world.
chaganti koteswara rao speeches sri chaganti koteswara rao pravachanam latest 2021
chaganti koteswara rao speeches latest sri chaganti koteswara rao
chaganti sri chaganti
chaganti pravachanalu sri chaganti koteswara rao sampoorna ramayanam 2021
chaganti koteswara rao ramayanam sri chaganti telugu
chaganti speeches sri chaganti koteswara rao bhagavad gita
chaganti koteswara rao bhagavatam sri chaganti lalitha sahasranamam
chaganti koteswara rao speeches mahabharatham sri chaganti bhagavad gita
chaganti koteswara rao pravachanam in telugu sri chaganti bhagavad gita,
chaganti latest speeches 2021.

మార్కండేయ మహర్షి రాక

ఒకరోజు మార్కండేయ మహర్షి పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణాదులతో మహర్షికి అతిథి సత్కారాలు చేసాడు. ధర్మరాజు మార్కండేయ మహర్షితో " ఓ మహర్షీ మేము ఎప్పుడూ ధర్మం తప్పి చరించ లేదు. మేము ఈ విధంగా బాధలు పడుతున్నాము. దార్తరాష్ట్రులు అధర్మ వర్తనులు అయినా పాపకార్యాలు చేస్తూనే సకల సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. ఈ విపరీతానికి కారణం ఏమిటి? మనుషులు తాము చేసిన కర్మల ఫలాన్ని ఈ లోకంలోనే అనుభవిస్తారా? లేక ఈ లోకం లోను పరలోకంలోను అనుభవిస్తారా? ఈ విశ్వకర్త అయిన ఈశ్వరుని చూడని వాడు కర్మఫలం అనుభవించడా? ఈ దేహంతోనే కర్మలు వెడలి పోతాయా ? నాకు ఇవన్నీ వివరంగా తెలుపగలరా? " అని అడిగాడు.

కాలధర్మాలు

మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్పాడు. " ధర్మజా! తొలుత ప్రధమ కల్పంలో అత్యంత నిర్మలమైన శరీరాలను సృష్టించాడు. ఆ ప్రకారం పుట్టిన మానవులు మహా సత్వగుణ సంపన్నులు, సత్యం పలికే వారు, సత్యవ్రతులై ఉన్నారు. జ్ఞాన సముపార్జన చేసారు, స్వేచ్ఛగా జీవించారు. దేవతల మార్గంలో పయనించారు. అధిక శ్రమ లేకుండా ఎక్కువ ఫలితాన్ని పొందారు. ధర్మం తప్పకుండా చరించారు. వారికి మత్సరం వంటి దుర్గుణాలు లేవు. అధిక సంతానవంతులై వేల సంవత్సరాలు జీవించారు. కాలక్రమేణా వారిలో కామము, లోభము, మదము, మాత్సర్యము లాంటి దుర్గుణాలు ప్రవేశించాయి. దేవతలు వారిని వదిలి వేసారు. మానవులలో బలం క్షీణించింది. సంపదలు తొలగి పోయాయి దరిద్రులు అయ్యారు. చేసిన కర్మలకు సత్ఫలితాలు రావడం తగ్గింది. రోగగ్రస్తులు అవడం మొదలైంది. మానవులకు దేవుని మీద నమ్మకం సన్నగిల్లి నాస్తికులు అయ్యారు. ఒకరంటే ఒకరికి పడటం లేదు. పాపాలు చేస్తున్నారు. నరకానికి పోతున్నారు. జంతు జన్మలు ఎత్తుతున్నారు. ఈ సంసారంలో తిరుగుతూ జనన మరణ చక్రంలో పడి సతమౌతున్నారు.

పాపుణ్యాలు ఫలితాలు

ఈ విధంగా మానవులు చేసే పుణ్యం పాపం మరణానంతరం కూడా నశించవు. వారి పాపపుణ్యములు నశించక వాసనలుగా వారి వెంట వెళతాయి. కొందరు వారు చేసిన పాపపుణ్యములకు ఈ జన్మలోనే ఫలితం అనుభవిస్తారు. కొందరు స్వర్గం లోనూ, నరకం లోనూ అనుభవిస్తారు. కొందరికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం ఉండదు. కొందరు ఎక్కువ ధనం సంపాదిస్తారు. కాని మోహం లోభం కలిగి స్వసుఖాలకు మాత్రమే ధనం ఉపయోగిస్తారు. ఇంద్రియ సుఖాలకు మాత్రమే వెచ్చిస్తారు. పుణ్యకార్యాలు చెయ్యరు. ధర్మజా! నీవు ఎక్కువ పుణ్యకార్యాలు చేసావు. వేదాధ్యయనం, తీర్ధయాత్రలు చెయ్యడం లాంటి పుణ్యకార్యాలనేకం చేసావు. ధర్మవర్తివి కనుక ఈ లోకంలో కష్టాలు అనుభవించినా పరలోక సుఖం లభిస్తుంది. ఎల్లవేళలా ధర్మకార్యాలు చేస్తూ, ధర్మాచరణచేస్తూ, ధర్మబద్ధంగా అర్జిస్తూ, ధర్మబద్ధంగా వివాహం చేసుకుని సంతానం పొందిన వారు ఇహలోక, పరలోక సుఖాలను అనుభవిస్తారు. ఎల్లప్పుడూ అసత్య వచనం పలుకుతూ ఇంద్రియ లోలులై చరిస్తూ, శుచి శుభ్రం లేకుండా, నాస్తికులై అపరాధాలు చేసే వారు ఇహలోకంలోనూ పరలోకంలోనూ దుఃఖం అనుభవిస్తారు. ధర్మజా ! మీరు దేవతాంశలతో జన్మించారు. మీరు ధర్మం తప్పకుండా చరించి శత్రువులను జయిస్తారు. భూభారాన్ని తగ్గిస్తారు. ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి దేవత్వాన్ని పొందుతారు " అని మార్కండేయమహర్షి చెప్పాడు.

posted by tendaratzxg