రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా ఆదాయం పెరగాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమల పాత్ర కీలకం. కానీ, ఐదేళ్ల వైకాపా పాలనలో పరిశ్రమలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. కొత్తవి రావడం దేవుడెరుగు, ఉన్న పరిశ్రమలైనా మనుగడ సాగించాయా అంటే అదీ లేదు. పరిశ్రమలకు పొమ్మనలేక పొగబెట్టిన నాటి సీఎం జగన్ రెడ్డి పారిశ్రామిక వాడలనూ ఏనాడూ పట్టించుకోలేదు. ముఖ్యంగా కృష్టా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో వైకాపా పాలనలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. కాగా ప్రజాతీర్పుతో అధికారం చేపట్టిన తెదేపా ప్రభుత్వం మల్లవల్లి పారిశ్రామికవాడను గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్న సర్కారు పరిశ్రమల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా ముందుకుసాగుతోంది. ఈ నేపథ్యంలో మల్లవల్లి పారిశ్రామికవాడ ప్రత్యేకతలు, దాని అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పారిశ్రామికవాడతో కలిగే ప్రయోజనాలు తదితర అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
#idisangathi
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/